ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియామకం అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన ప్రస్తుతం ఏపీ వాటర్ రీసోర్స్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.వైసీపీ ప్రభుత్వ హయంలోనే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా విధులు నిర్వహించారు.
జవహర్ 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.