ఏపీ గవర్నర్ ను కలిసే యోచనలో జనసేనాని..!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయనను మీట్ అయ్యేందుకు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం.

 Janasena Plans To Meet Ap Governor..!-TeluguStop.com

అపాయింట్ మెంట్ దొరికితే సాయంత్రం పవన్ కల్యాణ్ గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.గత రెండు రోజుల్లో విశాఖలో చోటు చేసుకున్న ఘటనలతో పాటు జన సైనికుల అరెస్టులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

అయితే, ప్రస్తుతం బెంగళూరులో ఉన్న గవర్నర్ బీబీ హరిచందన్.మధ్యాహ్నానికి విజయవాడకు చేరుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube