దక్షిణాఫ్రికా భారత్ జట్ల మధ్య జోహెన్నేస్ బర్గ్ లో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం( India Victory ) సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.
( South Africa ) 116 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.భారత్ బౌలర్ అర్షదీప్ సింగ్… ( Arshdeep Singh ) ఐదు వికెట్లు పడగొట్టడం జరిగింది.అవేష్ ఖాన్( Avesh Khan ) నాలుగు వికెట్లు తీయడం జరిగింది.27.3 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 116 పరుగులు చేసి అలౌట్ అయింది.117 పరుగుల లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ దిగిన టీమిండియా.రెండు వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించింది.ఈ ఓటమితో స్వదేశంలో దక్షిణాఫ్రికా చెత్త రికార్డు నమోదు చేసుకుంది.
116 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయ్యి.వన్డే క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరు నమోదు చేసుకోవడం జరిగింది.గతంలో భారత్ పైనే ఇదే దక్షిణాఫ్రికా జట్టు సెంచురియన్ లో 119 పరుగులు చేసింది.
ఆ రికార్డు ఇప్పుడు తిరగరాసింది.ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాలో ఐదు వికెట్లు తీసిన తొలి పేసర్ గా అర్షదీప్ సింగ్ అరుదైన రికార్డు సాధించాడు.
గతంలో స్పినర్స్ సునీల్ జోషి, చాహల్, రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టడం జరిగింది.కానీ ఫస్ట్ టైం భారత్ పెసర్ అర్షదీప్ సింగ్.
దక్షిణాఫ్రికాలో ఐదు వికెట్లు పడగొట్టడం జరిగింది.