అక్రమ ఇసుక రవాణా -వ్యక్తి అరెస్టు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కోనరావుపేట్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన పత్రి @సుద్దాల పవన్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది.

అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే చట్టప్రకారం కఠిన చర్యలు.

Latest Rajanna Sircilla News