లోకేశ్ యువగళం ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.ఈ మేరకు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలపల్లిలో యువగళం -నవశకం పేరుతో సభను నిర్వహిస్తున్నారు.

 Huge Arrangements Are Made For Lokesh Yuvagalam's Closing Meeting-TeluguStop.com

రేపు జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.సుమారు 110 ఎకరాల స్థలంలో సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతుండగా దాదాపు ఆరు లక్షల మంది సభకు వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube