యాంకర్: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి మెహరిన్, సుడిగాలి సుదీర్ దర్శించుకున్నారు.ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.