మరో నాలుగైదు రోజుల్లో అందరికీ సాయం..: సీఎం జగన్

తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన బాధితులను పరామర్శిస్తున్నారు.

 Help For Everyone In Next Four To Five Days..: Cm Jagan-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు.తుఫాను సమయంలో వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేసిందన్న ఆయన గ్రామ సచివాలయ వ్యవస్థతో బాధితులను ఆదుకున్నామని చెప్పారు.

బాధితులకు రేషన్ అందించామని పేర్కొన్నారు.మరో నాలుగైదు రోజుల్లో అందరికీ సాయం అందిస్తామని, వీలైనంత త్వరగా విద్యుత్ ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube