ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ వాయిదా

Hearing On Chandrababu's Petition In Inner Ring Road Case Adjourned

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

 Hearing On Chandrababu's Petition In Inner Ring Road Case Adjourned-TeluguStop.com

విచారణలో భాగంగా చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు.ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలపై ఆయన వివరణ ఇచ్చారు.

రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైనల్ అలైన్ మెంట్ జరిగి ఆరేళ్లు అవుతున్నా ఎమ్మెల్యే ఆర్కే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని లూథ్రా ప్రశ్నించారు.

అటు సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube