అజయ్ కల్లం రిట్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ

ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలంపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

 Hearing In Ts High Court On Ajay Kallam's Writ Petition-TeluguStop.com

సీబీఐ తన వాంగూల్మాన్ని తప్పుగా నమోదు చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు.తను చెప్పింది ఒకటైతే దాన్ని మార్చిన సీబీఐ ఛార్జ్ షీట్ లో మరో విధంగా పేర్కొందని ఆరోపించారు.

సీఎం జగన్ ను భారతి పిలిచారని సీబీఐకి తాను చెప్పలేదన్నారు.ఈ క్రమంలోనే ఛార్జ్ షీట్ నుంచి తన వాంగూల్మం అంటూ సీబీఐ పొందుపరిచిన విషయాన్ని తొలగించాలని పిటిషన్ లో కోరారు.

ఈ నేపథ్యంలో అజయ్ కల్లం రిట్ పిటిషన్ పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube