ఆ విషాద ఘటనపై ప్రధాని ఆవేదన..

ఆ విషాద ఘటనపై ప్రధాని ఆవేదనవిదిశ లోని గంజి చోడ గ్రామంలో గురువారం రాత్రి ఒక బాలుడు బావి లో పడ్డాడు.50 అడుగుల లోతున ఈ బావి లో 20 అడుగుల వరకు నీరు ఉంది.

బాలుడు పడిపోయిన విషయం తెలిసిన స్థానికులు చుట్టుపక్కల గ్రామాల వారు ఒక్కసారిగా బావి చుట్టూ గుమిగూడారు.

దీంతో ఒక్కసారిగా బావి గోడ కూలిపోవడంతో 30 మంది బావి లో పడిపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సమయంలో బావి పక్కన ప్రాంతం కూడా కుంగడంతో ఒక ట్రాక్టర్ కూడా బావిలో జరపడంతో మరింత విషాదం నెలకొంది.

సహాయక చర్యలు చేపడుతున్న పోలీస్ సిబ్బంది కూడా నలుగురు బావిలో పడిపోయారు.

The Prime Minister Is Aware Of The Tragic Incident Pm Naredra Modi , Gangichoda

NDRF, SDRF ఇబ్బంది 20 మందిని రక్షించారు వారి నిమిత్తం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.బావి నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు మిగతా వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య 11 చెరింది అధికారులు తెలిపారు.మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement
The Prime Minister Is Aware Of The Tragic Incident Pm Naredra Modi , Gangichoda
బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

తాజా వార్తలు