ఢిల్లీలో జీ20 సమ్మిట్ సందడి..!

దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ సందడి నెలకొంది.ఈ సదస్సుకు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

 G20 Summit Buzz In Delhi..!-TeluguStop.com

పోలీసులు, భద్రతా బలగాలు పహారా కాస్తుండగా ఢిల్లీ రూపురేఖలే మారిపోయాయి.రేపు ప్రగతిమైదాన్ భారత్ మండపంలో జీ20 సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయ ఆర్థిక అంశాలతో పాటు సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలపై ఇందులో కీలక తీర్మానాలు చేయనున్నారు.అనంతరం వచ్చే సంవత్సరం జీ20 సమ్మిట్ జరగనున్న బ్రెజిల్ కు ప్రెసిడెన్సీని భారత్ అప్పగించనుంది.

మరోవైపు రేపు రాత్రి భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube