ఉపాధ్యాయుడు మల్లేష్‌‌కు ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి పరిటాల సునీత..

అనంతపురం జిల్లా( Anantapur )లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు మల్లేష్‌‌కు మాజీ మంత్రి పరిటాల సునీత( Paritala Sunitha ) ఆర్థిక సాయం అందజేశారు.మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లెరఘునాథ్ రెడ్డి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ లు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి టీచర్ మల్లేష్‌ను పరామర్శించారు.

 Former Minister Paritala Sunitha Gave Financial Help To Teacher Mallesh , Ananta-TeluguStop.com

ఉపాధ్యాయుడు మల్లేష్ కుటుంబ సభ్యులకు సునీత ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మల్లేష్‌కు పరిటాల సునీత రూ.50వేుల ఆర్థిక సాయం ప్రకటించారు.అనంతరం వారు మాట్లాడుతూ.

వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తానన్నారు ఏమైందని ప్రశ్నించారు.ఉపాధ్యాయులకు( teachers ) భయపడి ఎన్నికల విధులకు కూడా దూరం చేస్తున్నారన్నారు.

చదువు చెప్పే ఉపాధ్యాయులతో చేయరాని పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు.ఈ ప్రభుత్వ పతనానికి ఇక ఎన్నో రోజులు లేవని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube