కుప్పంలో ఏనుగుల బీభత్సంపై అటవీశాఖ అలర్ట్

చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల బీభత్సంపై అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.కుప్పం పరిసరాల్లో గజరాజులు చేసిన దాడిలో ఇద్దరు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

 Forest Department Alert On Elephant Menace In Kuppam-TeluguStop.com

ఈ నేపథ్యంలో రెండు ఏనుగులను అడవిలోకి పంపేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతోంది.ఈ మేరకు సుమారు 40 మంది అటవీ ట్రాకర్స్, ఇతర సిబ్బందితో కలిసి ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

బాణాసంచా పేల్చి, డప్పు వాయిస్తూ ఏనుగులను అటవీలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే తమిళనాడు నుంచి రెండు ఏనుగులు కుప్పంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube