Vishnuvardhan Reddy bjp : రెండు జిల్లాలో రైతులు పంటలు ఎండిపోతున్నాయి..విష్ణువర్ధన్ రెడ్డి

విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి.

ముఖ్యమంత్రి గారు హంద్రీనీవా రైతులకు అన్యాయం చేయడమే మీరు అధికారంలో ఉండి రాయలసీమ కోసం ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు .

రెండు జిల్లాలో రైతులు పంటలు ఎండిపోతున్నాయి ఒకవైపు సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి , పంటలకు నీరు ఇవ్వలేరా పరిష్కరించకపోతే బిజెపి రాయలసీమ వ్యాపితంగా ప్రజా ఉద్యమం చేపడుతోంది .

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?