ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఈడీ విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది.ఇందులో భాగంగా సీఏ గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు అందించనున్నారు.

 Ed Investigation On Delhi Liquor Scam Case-TeluguStop.com

మద్యం కుంభకోణంలో అరుణ్ పిళ్లైతో పాటు బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నించనుంది.హవాలా నగదు తరలింపుపై పిళ్లైని విచారించాలని ఈడీ ఇదివరకే తెలిపింది.

సీబీఐ కేసులో బెయిల్ పై నిన్ననే గోరంట్ల బుచ్చిబాబు విడుదలైన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube