కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి.బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో భూమి కంపించింది.
ఉదయం 8 గంటల 43 నిమిషాలకు భూమిలో ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది.దాదాపు ఒక క్షణం పాటు భూమి కంపించింది.
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.