ఒమిక్రాన్ వేళ ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా?

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

అప్పటి నుండి ఈయన అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ విధంగా దూసుకు పోతున్నాడు.

అయితే పాన్ ఇండియా సినిమాలు చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు.ఒక్కో సినిమాకు చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది.

కానీ ప్రభాస్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.దీంతో ఈయన ఎప్పుడు షూటింగ్ లో బిజీగా ఉంటూ సెట్స్ లోనే ఎక్కువుగా గడుపుతున్నాడు.

ఎల్లప్పుడూ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ తీసుకోకుండా షూట్ లలోనే గడుపు తుండడంతో ఈయనకు వర్క్ ప్రెజెర్  ఎక్కువ అయ్యింది.అసలు పెళ్లి అనే మాట కూడా ఎత్తకుండా సినిమాలతోనే జీవనం సాగిస్తున్నాడు.

Advertisement

అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ మన ముందుకు వచ్చింది.దీంతో ఒక్కో సినిమాలు షూట్ లను రద్దు చేసుకుంటున్నాయి.

మరి ఈ సమయంలో ప్రభాస్ ఏమయ్యాడు.ఏం చేస్తున్నాడు.

అనే విషయం తెలియక ప్రభాస్ అభిమానులు సర్చింగ్ మొదలు పెట్టారు.

అంత బాగుంటే ఈ సమయానికి ప్రభాస్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండేవాడు.కానీ ఈ సినిమా కరోనా కారణంగా ఒక్క వారం తర్వాత రిలీజ్ అవుతుంది అనగా వాయిదా పడింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మరి ఇప్పుడు షూట్స్ కూడా లేవు.ప్రభాస్ ఎం చేస్తున్నాడు.అంటే.

Advertisement

ప్రభాస్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడట.అక్కడే విశ్రాంతి తీసుకుంటూ.

బాలీవుడ్ చిత్రాలకు స్క్రిప్ట్ లు వింటున్నట్టు సమాచారం.గత రెండు రోజులుగా ఇద్దరు హిందీ యువ దర్శకులు ప్రభాస్ కు కథ వినిపించారని తెలుస్తుంది.

ప్రసెంట్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా విడుదలకు రెడీగా ఉంచగా.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఓం రోత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తుండగా సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ప్రకటించి లైన్లో పెట్టుకున్నాడు.

తాజా వార్తలు