మైలవరం టీడీపీలో మరోసారి బయటపడ్డ విభేదాలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.నియోజకవర్గంలో టీడీపీ నేతలు పోటాపోటీగా సంక్రాంతి సంబురాలు నిర్వహిస్తున్నారు.

 Disagreements Once Again Surfaced In Mylavaram Tdp-TeluguStop.com

ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నాని, మాజీమంత్రి దేవినేని ఉమాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.సంక్రాంతి సంబురాల నేపథ్యంలో కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీమంత్రి దేవినేని ఉమాపై పరోక్ష విమర్శలు గుప్పించారు.మైలవరం నాది.

పశ్చిమ నియోజకవర్గం నాదంటూ వ్యాఖ్యనించడం సరికాదన్నారు.ఇది జమీందారీ వ్యవస్థ కాదన్న కేశినేని… ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

గెలిచే వారిని ముందు నిలిపి జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube