కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డయేరియా కలకలం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డయేరియా ప్రబలుతోంది.కేరమెరి మండలం మురికిలంక తండాలో డయేరికా కేసులు నమోదైయ్యాయి.

 Diarrhea Is Rampant In Komuram Bheem Asifabad District-TeluguStop.com

తండాలో డయేరియా విజృంభిస్తుండటంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.పలువురు అస్వస్థతకు గురైయ్యారు.

దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడం, మురుగునీటి కాల్వలు ఉండటం వలనే అతిసారం ప్రబలినట్లు తెలుస్తోంది.

ఇప్పటికైనా అధికారులు స్పందించి డయేరియా ఇంకా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube