ఏపీ హైకోర్టుకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హాజరైయ్యారు.కర్నూలుకు సంబంధించిన ఓ కేసులో విచారణకు హాజరు అయ్యారు.
పౌర సరఫరాల శాఖ, పోలీసుల దాడుల్లో రేషన్ బియ్యం స్వాధీనంపై మిల్లు యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.ఈ క్రమంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ విచారణకు హాజరైయ్యారు.