ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం..!

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు.ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో పాటు గవర్నర్ వ్యవస్థపై శరద్ పవార్ తో చర్చించారు.

 Delhi Cm With Ncp President Sharad Pawar..!-TeluguStop.com

ఆర్డినెన్స్ పార్లమెంట్ లో చట్టరూపం దాల్చకుండా చేసేందుకు బీజేపీయేతర పార్టీల నాయకులను కేజ్రీవాల్ కలుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, ఉద్దవ్ థాక్రేలను కేజ్రీవాల్ కలిశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube