ఏపీ బీజేపీలో మరింత ముదిరిన విభేదాలు

ఏపీ బీజేపీలో విభేదాలు మరింత ముదిరాయి.ఈ క్రమంలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణల మధ్య వార్ రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది.

 Deeper Divisions In Ap Bjp-TeluguStop.com

ఇటీవల సోమువీర్రాజు లక్ష్యంగా కన్నా తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కన్నాపై చర్యలు తీసుకోవాలని సోమువీర్రాజు పట్టుబడుతున్నారు.

కన్నా చేసిన విమర్శలను ఇంగ్లీష్, హిందీలోకి ట్రాన్స్ లేట్ చేసి సోమువీర్రాజు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు పంపినట్లు తెలుస్తోంది.అయితే కన్నా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యే విమర్శలు చేస్తున్నారని సోము వర్గం ఆరోపిస్తుంది.

టీడీపీ, జనసేనకు కన్నా టచ్ లో ఉన్నారని చెబుతోంది.మరోవైపు ఇప్పటివరకు కన్నా లక్ష్మీనారాయణ రెండు సార్లు విమర్శలు చేసినా పార్టీ అధిష్టానం నోరు మెదపకపోవడం గమనార్హం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube