వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు.

 Cpi Leader Ramakrishna Fires On Ycp Government-TeluguStop.com

లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.టిడ్కో ఇళ్ల కాలనీల్లో కరెంట్, రోడ్లు, డ్రైన్లు లేవని ఆరోపించారు.

కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని మండిపడ్డారు.వైసీపీ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు.

సీఎం జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా పేదలకు టిడ్కో ఇళ్లను అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube