ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసుపై కోర్టులో విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్ షీట్ పై విచారణ చేపట్టింది.

 Court Hearing On Cbi Case Of Delhi Liquor Scam-TeluguStop.com

విచారణలో భాగంగా మనీశ్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబుతో పాటు అమన్ దీప్ ధల్ కు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.

అయితే మనీశ్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్ దీప్ ధల్ పై అభియోగాలు మోపుతూ సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube