వేయి స్తంభాల గుడిలో ఉగాది ఉత్సవాల నిర్వహణపై వివాదం

వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడిలో ఉగాది ఉత్సవాల నిర్వహణపై వివాదం రాజుకుంది.ఈ క్రమంలో వేడుకల నిర్వహణకు రూ.25 వేలు డిపాజిట్ చేయాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది.ఈ మేరకు ఈనెల 17న కేంద్ర పురావస్తు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 Controversy Over The Conduct Of Ugadi Festivals In The Thousand-pillared Temple-TeluguStop.com

అయితే సర్క్యులర్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సర్క్యులర్ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాఖ్యనించారు.

బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు.డిపాజిట్ విధానం సరైంది కాదని పలు వాదనలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube