నల్లగొండ జిల్లా:శాసనమండలి చైర్మన్ గుత్తా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు పోటీచేస్తామని అన్నారు.
స్థానిక ఎంఎల్ఎ తో బేదాభిప్రాయాలతో కొందరు పార్టీ వీడుతున్నారన్నారు.ఈ వయస్సులో పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదన్నారు.
అవసరమైతే ఈ పార్టీ నుండే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వాడినన్నారు.ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ కోసం నేను పని చేస్తానని తెలిపారు.