విజయవాడ దుర్గగుడి ఈవోకు కోర్టు ధిక్కరణ నోటీసులు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఆలయ ఈవోకు కోర్టు ధిక్కరణ నోటీసులు అందాయి.ఈ మేరకు ధిక్కరణ కేసులో కోర్టుకు హజరుకావాలని ఈవో భ్రమరాంబకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

 Contempt Of Court Notices To Vijayawada Durgagudi Eo-TeluguStop.com

రెగ్యులరైజేషన్ లో అన్యాయం జరిగిందని ఆలయ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.జూనియర్లను రెగ్యులర్ చేసి తమను పక్కన బెట్టారన్న ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు పంపినా ఈవో స్పందించలేదని తెలుస్తోంది.దీంతో ధిక్కరణ కేసులో భాగంగా ఈవో భ్రమరాంబ రేపు కోర్టులో హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube