కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం..: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం( Palair Assembly constituency )లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) పర్యటించారు.ఈ మేరకు బైకుపై ప్రయాణించిన ఆయన ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి పొంగులేటి సూచించారు.ఇది ప్రజలు ప్రభుత్వమన్న ఆయన తాము ప్రజల కోసం పని చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )తోనే ప్రజల వద్దకు పాలన సాధ్యమని స్పష్టం చేశారు.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

Latest Khammam News