మూలానక్షత్రం సందర్భంగా మద్యాహ్నం 3 గం.లకు ఇంద్రకీలాద్రికి రానున్న సీయం జగన్.
సీయం రాక సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు.ఘాట్ రోడ్ పైకి వాహనాలకు నో ఎంట్రీ.
ఇప్పటికే ట్రైల్ రన్ పూర్తి చేసిన సీయంవో సెక్యురిటి.సీయం రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసిన దేవస్ధానం….