కుప్పం టీడీపీ నేతలకు చంద్రబాబు పరామర్శ

చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా ఆయన జిల్లా జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శించారు.

 Chandrababu Consults To Kuppam Tdp Leaders-TeluguStop.com

ఇటీవల కుప్పం పర్యటన నేపథ్యంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కుప్పం టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube