చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా ఆయన జిల్లా జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శించారు.
ఇటీవల కుప్పం పర్యటన నేపథ్యంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కుప్పం టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా ఆయన జిల్లా జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శించారు.
ఇటీవల కుప్పం పర్యటన నేపథ్యంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కుప్పం టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు