ముగిసిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది.దాదాపు ఏడు గంటల పాటు అవినాశ్ రెడ్డిని అధికారులు విచారించారు.

 Cbi Investigation Of Kadapa Mp Avinash Reddy Has Ended-TeluguStop.com

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు చోటు చేసుకున్న పరిణామాలతో పాటు రహస్య సాక్షి ఇచ్చిన స్టేట్ మెంట్ పై అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది.విచారణ ముగియడంతో సీబీఐ కార్యాలయం నుంచి అవినాశ్ రెడ్డి తన నివాసానికి వెళ్లిపోయారు.

కాగా వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube