తాడిపత్రిలో జేసీ అనుచరులపై కేసు నమోదు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై కేసు నమోదు అయింది.తాడిపత్రిలో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేశారు.

 Case Registered Against Jc Followers In Tadipatri-TeluguStop.com

ఈ నేపథ్యంలో పోలీసులు వద్దని వారించినా టీడీపీ నేతలు టపాసులు కాల్చారు.దీంతో నిబంధనలు ఉల్లంఘిచారని జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.286, 290 ఆర్/డబ్ల్యూ ఐపీసీ సెక్షన్ 9 (బి) (1) (బి) ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube