రేపు భారత్ జోడో యాత్రకు బ్రేక్...

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు రేపు బ్రేక్ పడనుంది.ప్రస్తుతం రాహుల్ యాత్ర కేరళలో కొనసాగిస్తున్నారు.

 Break For Bharat Jodo Yatra Tomorrow...-TeluguStop.com

ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయన రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఇతర నేతలు, ఎన్నికలపై పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపేందుకే హస్తినకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

కాగా తిరిగి ఎల్లుండికి కేరళ చేరుకోనున్న రాహుల్ .సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి మళ్లీ పాదయాత్రను కొనసాగిస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube