శ్రీవారిని దర్శించుకున్న బిజేపీ తమిళనాడు ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్నా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలి.భారతదేశ ఆర్ధిక వ్యవస్థ అమెరికా కన్నా చాలా బాగుంది ప్రపంచ అగ్ర నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా డేటా ఏజన్సీ గుర్తించింది.
కేంద్రం సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేసి అభివృద్ధి సాధించాలి విభజన సమస్యలు ఉంటే సామరస్యంగా తీర్చుకోవాలి తమిళనాడులో బిజేపీ కు ఓటింగ్ శాతం పెరిగింది పొంగులేటి సుధాకర్, బిజేపీ తమిళనాడు రాష్ట్ర ఇంచార్జ్.