శ్రీవారిని దర్శించుకున్న బిజేపీ తమిళనాడు ఇంఛార్జి పొంగులేటి సుధాకర్

శ్రీవారిని దర్శించుకున్న బిజేపీ తమిళనాడు ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్నా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలి.భారతదేశ ఆర్ధిక వ్యవస్థ అమెరికా కన్నా చాలా బాగుంది ప్రపంచ అగ్ర నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా డేటా ఏజన్సీ గుర్తించింది.

 Bjp Tamil Nadu In-charge Ponguleti Sudhakar Visited Srivara , Ponguleti Sudhakar-TeluguStop.com

కేంద్రం సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేసి అభివృద్ధి సాధించాలి విభజన సమస్యలు ఉంటే సామరస్యంగా తీర్చుకోవాలి తమిళనాడులో బిజేపీ కు ఓటింగ్ శాతం పెరిగింది పొంగులేటి సుధాకర్, బిజేపీ తమిళనాడు రాష్ట్ర ఇంచార్జ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube