తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సాగాలి అనేక మంది మేధావులు,మౌలిక సదుపాయాలు, ఇన్ఫాసట్రక్చర్ పరిశ్రమలు గల అత్యద్భుత రాష్ట్రం ఏపీ ఏపీలో మూడు కారిడార్లు, 15 వేల కిమీ 4వే జాతీయ రహదార్లు, 900 కిమీ తీరప్రాంతం ఉంది.ఏపీని సరైన ప్రాతిపదికన నిర్మాణం చేస్తే దేశంలో గొప్ప రాష్ట్రంగా ఏపీ తీర్చబడుతుంది.
తిరుమలలో వేరే మతాలను గూర్చి ప్రార్థనలు, అన్యమతస్థులను అభినందించారు కొంతమంది మంత్రులు అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని స్వామివారిని ప్రార్ధించాను సోమవీర్రాజు, బిజేపీ రాష్టాధ్యక్షుడు.