ఈనెల 28న తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు..!

తెలంగాణకు ఈనెల 28వ తేదీన బీజేపీ జాతీయ నేతలు రానున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్ లు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం.

 Bjp National Leaders To Telangana On 28th Of This Month..!-TeluguStop.com

ఇటీవల చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు తర్వాత తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిన సంగతి తెలిసిందే.కేసు విచారణ కొనసాగుతుండగానే బీఎల్ సంతోష్ తెలంగాణకు వస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమిత్ షా, బీఎల్ సంతోష్ ల పర్యటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈనెల 28, 29న బీఎల్ సంతోష్ మకాం వేయనున్నారని తెలుస్తోంది.ఆయన వెంట సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ రానున్నారు.

అనంతరం హైదరాబాద్ లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ లకు శిక్షణ ఇవ్వనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube