ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కును పోలీసులు కలరాస్తున్నారు - ఎమ్మెల్యే రఘునందన్ రావు

బంజారాహిల్స్ పీఎస్: ఎమ్మెల్యే రఘునందన్ రావు కామెంట్స్.ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న పోలీసులు కేసు విషయాలు అడిగితే చెప్పడం లేదు.3 సార్లు నోటీసులు మార్చి కేసు నమోదు చేశారు.ఇండియన్ పీనాల్ కోడ్ మర్చిపోయి కల్వకుంట్ల కుటుంబం చెప్పిన సెక్షన్ల పెడుతున్నారు.

 Bjp Mla Raghunandan Rao Fires On Ts Police, Bjp ,mla Raghunandan Rao , Ts Police-TeluguStop.com

ప్రజాస్వామ్య బద్దంగా నిరసన చేస్తుంటే.మా కార్యకర్తలను కొట్టి.తిరిగి మాపైన కేసులు పెట్టారు.ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కును ఈ పోలీసులు కలరాస్తున్నారు.

మా కార్యకర్తలపై టీఆరేస్ లీడర్స్ దాడి చేసిన ఘటన పై ఫిర్యాదు చేశాం.కానీ ఇప్పటివరకు ఎలాంటి FIR చేయలేదు.

జడ్జి పర్సనల్ బాండ్ పైన మా కార్యకర్తలను వదిలేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube