దేశం బాగుండాలని కోరుకునే పార్టీ బీజేపీ..జేపీ నడ్డా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) కొత్తగూడెంలో బీజేపీ బహిరంగ సభ జరిగింది.ఈ సభకు హాజరైన ఆ పార్టీ అగ్రనేత జేపీ నడ్డా( JP Nadda ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Bjp Is The Party That Wants The Country To Be Better Jp Nadda Details, Jp Nadda,-TeluguStop.com

దేశం బాగుండాలని కోరుకునే పార్టీ బీజేపీ( BJP ) అని జేపీ నడ్డా తెలిపారు.నరేంద్ర మోదీ నాయకత్వంలో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామన్నారు.

జమ్ముకశ్మీర్ లో 370 ఆర్టికల్ తొలగించామన్న ఆయన గిరిజనుల కోసం మోదీ ప్రభుత్వం( Modi Government ) పని చేస్తుందని తెలిపారు.అభివృద్ధి మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube