ఎక్సైజ్ సీఐ నీ సన్మానించిన ఒగ్గు బాలరాజు యాదవ్, నేవూరి శ్రీనివాస్ రెడ్డి.

రాజన్న సిరిసిల్ల జిల్లా : నూతనంగా విధుల్లో చేరిన ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ను మంగళవారం ఎక్సైజ్ కార్యాలయం లో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,జిల్లా రెడ్డి సంఘం ఎక్జిక్యూటివ్ మెంబర్ నేవూరీ శ్రీనివాస్ రెడ్డి కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండల ఎక్సైజ్ సీఐ గా పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ అన్నారు.

Latest Rajanna Sircilla News