ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) కీలక వ్యాఖ్యలు చేశారు.పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ శిఖండిలా మారారని ధ్వజమెత్తారు.
సంక్షేమ పథకాలను( Welfare schemes ) ఆపాలని నీచ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu naidu )కు పెన్షన్ దారులు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు.