చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Ap High Court Reserves Verdict On Chandrababu's Bail Petition-TeluguStop.com

విచారణ నేపథ్యంలో చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా, సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.ఈ క్రమంలోనే కేవలం రాజకీయ కారణాలతోనే సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారని లూథ్రా కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలోనే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube