ముగిసిన బాబు గారి దీక్ష !

బీజేపీ పార్టీనే టార్గెట్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఢిల్లీలో వివిధ పార్టీల నుంచి మద్దతు లభించింది.

ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన తరువాత బీజేపీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది.

అయితే ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాలంటూ.ఢిల్లీలో బాబు దీక్షకు దిగారు.

మాజీ ప్రధాని దేవగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నిమ్మరసం ఇచ్చి బాబుతో దీక్ష విరమింపచేశారు.

ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు దీక్ష కొనసాగింది.ఈ దీక్ష శిబిరానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ములాయం సింగ్‌ యాదవ్, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ తదితరులు ధర్మపోరాట దీక్ష మద్దతుగా బాబు ని కలిశారు.

Advertisement

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

Advertisement

తాజా వార్తలు