సుల్తాన్ బజార్ పిఎస్ లో తెలంగాణ సీఎం కేసిఆర్ పై ఫిర్యాదు అందింది.
దేవతలను కించపరుస్తూ కేసీఆర్ మాట్లాడాలని భజరంగదల్ నేతలు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో వరద ఉధృతి పెరిగింది.మీరాలం చెరువు నుంచి నీరు జూ పార్క్ లోకి వస్తోంది.
ఈరోజు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.వర్షాలతో వికారాబాద్ జిల్లా లో కురుస్తున్న వర్ష ప్రభావ ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు.
నెల 19 , 20 తేదీల్లో హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం పై సుప్రీం కోర్టు లో ఈ నెల 15 న విచారణ జరగనుంది.
దేశంలో బిజెపి ఒక్కటే జాతీయ పార్టీని మిగతావన్నీ కుటుంబ పార్టీలే అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరం అసుకపల్లి గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.
సమన్ విరమణ ప్రదేశి తక్షణమే చర్చల్లో పాల్గొనాలని మంత్రి ఆది మూలపు సురేష్ పిలుపునిచ్చారు.
విజయవాడ లో శాకాంబరీ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.
తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తాడంతో దిగువకు అధికారులు నీటిని విడుదల చేశారు.
గోపాలపురం లో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటోలు వివాదం పై చలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ముట్టడికి మాజీ ఎంపీ హరీష్ కుమార్ పిలుపునివ్వడంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
భారీ వర్షాలు నేపథ్యంలో ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
కోర్టు విచారణకు గైర్హాజరైన ఆర్థిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ కు నాన్ బైబుల్ వారెంట్ జారీ చేసింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం శ్యా స్త్రోత్యంగా నిర్వహించారు.
ప్రజలు తిరగబడక ముందే కబ్జాలు, అరాచకాలు మానండి అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు.
పోలీసులు కారణంగా మృతి చెందిన ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14న చలో నెల్లూరుకు బహుజనలంతా కదిలి రావాలని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.అయితే మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 14 ,15వ తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి పేరుతో ప్రకటన విడుదలైంది.
దేశంలో వివాదాస్పదమైన హిజాబ్ వివాదంపై దేశ అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది.వచ్చేవారం నుంచి దీనిపై విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy