వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరో ప్రమాదం జరిగింది.ముంబై నుంచి గుజరాత్ కు వస్తుండగా.
పశువులను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ముందు భాగం దెబ్బతింది.
గత రెండు రోజుల క్రితమే గుజరాత్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను గేదెల మందను ఢీ కొట్టిన విషయం తెలిసిందే.రెండు రోజులు కూడా గడవకముందే మరోసారి మరో ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగింది.
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు.