జాంపేట ఆజాద్ చౌక్ వద్ద వాటర్ బాటిళ్లు విసురుకున్న ఇరువర్గాలు గోబ్యాక్ నినాదాలతో వై.సి.పి శ్రేణుల నిరసన ఆజాద్ చౌక్ దాటుతున్న పాదయాత్ర రథం ఇరు వర్గాలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న పోలీసులు.వాటర్ బాటిళ్ల దెబ్బలు తింటూనే ఇరు వర్గాలను అదుపు చేస్తున్న పోలీసులు
తూర్పుగోదావరి రాజమండ్రి ఎం.పి మార్గాని భరత్ కామెంట్స్ …రైతుల పాదయాత్రలో రాజమండ్రి బ్లేడ్ బ్యేచ్ చొరబడ్డారు.మాపై రాళ్ళు, వాటర్ బాటిల్స్ విసిరారు.
రైతుల యొక్క పవిత్రత పోయింది.పాదయాత్రలో నిజమైన రైతులెంతమంది ఉన్నారు.
వాటర్ బాటిల్స్ విసిరిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని 307 కింద కేసులు పెట్టాలి.







