నిజామాబాద్ జిల్లాలో మళ్లీ పసుపు బోర్డు ఆందోళనలు రాజుకున్నాయి.పసుపు బోర్డు లేదన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మేరకు ఖాళీ పసుపు రంగు హోర్డింగ్ లును ఏర్పాటు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇది మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.అయితే పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు భారీగా ఆందోళనల చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.







