అడ్లూరు ఎల్లారెడ్డి సర్పంచ్‎పై రైతుల మూకుమ్మడి దాడి

కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి సర్పంచ్‎పై రైతులు మూకుమ్మడి దాడికి దిగారు.సర్పంచ్ పదవికి రాజీనామా చేయకపోవడంతో రైతులు దేహశుద్ధి చేశారని తెలుస్తోంది.

 A Group Of Farmers Attacked The Sarpanch Of Adluru Ellareddy-TeluguStop.com

మాస్టర్ ప్లాన్ లో తమ పొలాలు పోతున్నాయని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ను సవరించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.కాగా రైతులకు మద్ధతు తెలుపుతూ ఇప్పటికే పలువురు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube