స్థానికులకే రేషన్ షాపు కేటాయించాలి:ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి

యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా: గుండాల మండలం తుర్కలశాపురం గ్రామంలో గత 15 ఏళ్లుగా ఇన్చార్జ్ రేషన్ డీలర్లే బియ్యం సరఫరా చేస్తున్నారని, వారు సరైన సమయపాలన పాటించకపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా స్థానిక వ్యక్తికి డీలర్షిప్ వచ్చేలా చూడాలని సోమవారం గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతు కె.

 Ration Shop Should Be Allotted To Locals Only-plea To Collector In Public, Colle-TeluguStop.com

జెండగే(Collector Hanumantu K.Jendage) ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లయ్య, మహేందర్,లింగస్వామి(Mallaiah, Mahender, Lingaswamy) తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube