రోడ్ల పైన వడ్లు ఆరబోస్తే చర్యలు తప్పవు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని అన్ని గ్రామాలలో పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఎస్సై రమాకాంత్ తన సిబ్బందితో ఆయా గ్రామాలలో రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 If Rice Is Left To Dry On The Roads, Action Will Be Taken, Rice , Roads, Sp Akhi-TeluguStop.com

రైతులు పండించిన వరి ధాన్యాన్ని రోడ్లపై కుప్పలు కుప్పలుగా ఆరబోసి వచ్చిపోయే

వాహనదారులకు ప్రమాదాలు సంభవిస్తే పూర్తి బాధ్యత రైతు దేనని అన్నారు.రోడ్లపైన వడ్లు ఆరబోసి వాహనదారులకు ప్రమాదల సంభవిస్తే రైతుపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు, పోలీసులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube