పోచమ్మ ఆలయ పునర్ నిర్మాణనికి చందా అందజేసిన జోగినపల్లి శ్రీనివాసరావు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సొంత బావమరిది జోగిని పళ్లి శ్రీనివాసరావు తండ్రి కేశవరావు గ్రామ దేవత పోచమ్మ తల్లి ని దర్శించుకుని నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు.

 Joginapalli Srinivasa Rao Donated For The Reconstruction Of Pochamma Temple, Jog-TeluguStop.com

అనంతరం చందాగా (100,000) లక్ష రూపాయలు అందజేశారు.

సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు.గ్రామ ప్రజల మధ్య కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube